Header Banner

అనంతపురంలో మంత్రి లోకేష్ బిజీ షెడ్యూల్! మూడు రోజుల పాటు వరుస కార్యక్రమాలతో..

  Thu May 15, 2025 15:18        Politics

మంత్రి నారా లోకేష్ బేతపల్లికి చేరుకున్నారు. ఆయన అనంతపురం జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మంత్రి లోకేష్‌కు పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం రామరాజుపల్లెలో టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో భేటీ నిర్వహించారు. తరువాత గుంతకల్లు టీడీపీ నేతల భేటీలో కూడా పాల్గొన్నారు. రేపు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు అనంతపురంలో ఎమ్మెల్యే సురేంద్ర కూతురు వివాహ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం 17న అనంతపురం JNTU స్నాతకోత్సవంలో కూడా పాల్గొనాల్సి ఉంది.

 

ఇది కూడా చదవండి: వైసిపికి మరో బిగ్ షాక్! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! మాజీ మంత్రిపై కేసు నమోదు!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AnantapurTour #TDP #Betapalli #RenewProject #TDPLeaders